Exclusive

Publication

Byline

350 సీసీ సెగ్మెంట్​లో ఈ రెండు బైక్స్​ బెస్ట్​! మరి మీరు ఏది కొనాలి?

భారతదేశం, ఏప్రిల్ 28 -- ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని 350 సీసీ బైక్​ సెగ్మెంట్​కి విపరీతమైన డిమాండ్​ ఉంది. తాజాగా ఈ సెగ్మెంట్​లోనే 2025 హంటర్​ 350ని లాంచ్​ చేసి, ఇతర సంస్థలతో ఉన్న పోటీని మరింత పెంచి... Read More


వామపక్షాలతో ఏబీవీపీ బిగ్​ ఫైట్​- జేఎన్​యూ ఎన్నికల్లో ఎవరు గెలిచారంటే..

New Delhi, ఏప్రిల్ 28 -- దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన దిల్లీ జవహర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్​ యూనియన్​ (జేఎన్​యూఎస్​యూ) ఎన్నికలపై బిగ్​ అప్డేట్​! వామపక్షాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ..... Read More


ఏప్రిల్​ 28 : హైదరాబాద్​, విజయవాడలో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

భారతదేశం, ఏప్రిల్ 28 -- దేశంలో బంగారం ధరలు ఏప్రిల్​ 28, సోమవారం స్వల్పంగా పడ్డాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 98,323కి చేరింది. ఇక 100 గ్రాముల(24క్యారెట్లు) బంగారం ధర రూ. 1... Read More


ఏప్రిల్​ 28 స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​- ఐటీసీ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

భారతదేశం, ఏప్రిల్ 28 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 589 పాయింట్లు పడి 79,213 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 208 పాయింట్లు కోల్పోయి 24,039 వద్ద సెషన్​ని ముగ... Read More


పర్సనల్​ లోన్​ ప్రాసెసింగ్​ ఫీజు ఎక్కువ ఉంటే కలిగే నష్టం ఏంటో తెలుసా?

భారతదేశం, ఏప్రిల్ 28 -- డబ్బు అవసరాల కోసం పర్సనల్​ లోన్​ తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే, పర్సనల్​ లోన్​ తీసుకునే ముందు వడ్డీ రేట్లు మాత్రమే కాదు, ఇంకొన్ని విషయాలను సైతం పరిగణలోకి తీసుకోవాలి. ... Read More


అమానుషం! 4ఏళ్ల చిన్నారిపై 27ఏళ్ల వ్యక్తి అత్యాచారం- చివరికి గొంతు నులిమి..

భారతదేశం, ఏప్రిల్ 28 -- ఒడిశాలో దారుణ, అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 4ఏళ్ల చిన్నారిపై ఓ 27ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను చంపేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు. ఒడిశాలోని... Read More


ఇక అన్ని కార్లకు 6 ఎయిర్​బ్యాగులు- మళ్లీ ధరలు పెంచనున్న మారుతీ సుజుకీ!

భారతదేశం, ఏప్రిల్ 28 -- ఏదైనా కారు కొనుగోలు చేయాలంటే మైలేజ్​ మాత్రమే కాదు, ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్​ని కూడా చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్న అనేక కుటుంబాలు సేఫ్టీ విషయంల... Read More


'పహల్గామ్​' ఎఫెక్ట్​- 16 పాక్​ యూట్యూబ్​ ఛానెల్స్​ నిషేధం, బీబీసీకి కేంద్రం లెటర్​..

భారతదేశం, ఏప్రిల్ 28 -- పహల్గామ్​ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్​పై కఠినంగా వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం.. తాజాగా ఆ దేశానికి చెందిన పలు యూట్యూబ్​ ఛానెల్స్​ని ఇండియాలో నిషేధించింది. అంతేకాదు, పహల్గామ్​ ఉగ... Read More


ఎన్​ఐఏ చేతికి పహల్గామ్​ ఉగ్రదాడి కేసు- హోంశాఖ ఆదేశాలు..

భారతదేశం, ఏప్రిల్ 27 -- ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్​ ఉగ్రదాడి కేసును ఎన్​ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ)కు అప్పగించింది కేంద్రం. ఈ మేరకు ఎన్​ఐఏ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. పాకిస్థాన్ ప్రేరేపిత,... Read More


ఏప్రిల్​ 27 : హైదరాబాద్​, విజయవాడలో నేటి బంగారం ధరలు ఇలా..

భారతదేశం, ఏప్రిల్ 27 -- దేశంలో బంగారం ధరలు ఏప్రిల్​ 27, ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 98,353గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు)... Read More